టీడీపీని నమ్మి స్నేహం చేస్తే వెన్నుపోటు పొడిచింది | Prakash Javadekar Sensational Comments on TDP | Sakshi
Sakshi News home page

టీడీపీని నమ్మి స్నేహం చేస్తే వెన్నుపోటు పొడిచింది

Jul 7 2018 9:10 AM | Updated on Mar 22 2024 11:19 AM

‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పంచ పాండవులు.. వంద మంది టీఆర్‌ఎస్‌ కౌరవులతో పోటీ పడుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌ కుటుంబ పాలనను అంతం చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను అంతమొందిస్తాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement