రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు
ప్రజా సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంగు-ఆర్భాటాల పేరుతో భారీ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. విదేశీ పర్యటనలు, సొంత గృహాలకు ప్రజాధనం ఖర్చు చేయడాన్ని పార్థసారధి ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు