సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపేసిన పాక్
భారత పైలట్ ఇంకా పాకిస్తాన్ కస్టడీలో ఉన్నందున ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేసినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. లాహోర్ నుంచి అతారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భధ్రతా ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ రైల్వేల అదనపు జనరల్ మేనేజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు