జాదవ్‌కు స్వల్ప ఊరటనిచ్చిన పాక్

కులభూషణ్‌ జాదవ్‌ ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు పాక్‌ అంగీకరించింది. క్రిస్టమస్‌ రోజు జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. అలాగే, ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్‌ మెంబర్‌ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top