చంద్రబాబుపై రామ్మూర్తినాయుడే గెలుస్తాడు.. | Narne Srinivasa Rao lashes out at chandrababu | Sakshi
Sakshi News home page

Apr 7 2019 4:34 PM | Updated on Mar 22 2024 11:32 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement