దళితుల వల్లనే దరిద్రం.. | Nannapaneni Rajakumari Scolds Dalit Woman SI | Sakshi
Sakshi News home page

దళితుల వల్లనే దరిద్రం..

Sep 11 2019 11:34 AM | Updated on Mar 21 2024 8:31 PM

‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement