అన్నక్యాంటీన్ వద్ద మున్సిపల్‌ కమిషనర్‌ దౌర్జన్యం | Municipal commissioner Fires On people At Anna Canteen In Kurnool | Sakshi
Sakshi News home page

Jul 12 2018 4:44 PM | Updated on Mar 21 2024 6:45 PM

అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్‌ కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి చేయి చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్‌ చేయలేకపోయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement