కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి,ఒకరు మృతి

ముంబైలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. శిథిలాల కింద 10 నుంచి 12 మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చత్రపతి శివాజీ  మహరాజ్‌  టెర్మినస్‌  రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top