రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టాం | Minister Avanthi Srinivas Speaks On Boat Incident | Sakshi
Sakshi News home page

రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టాం

Sep 16 2019 10:22 AM | Updated on Mar 21 2024 8:31 PM

గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాద ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ నేత ఉదయ భాస్కర్‌ ఉన్నారు. రెస్క్యూ  ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement