కశ్మీర్లో ఉగ్రదాడి ఇద్దరు జవాన్ల మృతి
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్ జిల్లాలోని అచల్ చౌక్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు