కశ్మీర్‌లో ఉగ్రదాడి ఇద్దరు జవాన్ల మృతి | Militants Attack On CRPF Personnel In Kashmir Anantnag | Sakshi
Sakshi News home page

Jul 13 2018 3:56 PM | Updated on Mar 21 2024 6:13 PM

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ బలగాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్‌ జిల్లాలోని అచల్‌ చౌక్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement