అక్రమంగా పరదేశంలోకి చొరబడదామనుకున్న కొందరు ఆఫ్రికన్లు ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు కారు, లారీ యాక్సిల్ పట్టుకుని ప్రయాణం సాగించారు. చివరికి స్పెయిన్ బోర్డర్ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మొరాకో.. మెలీలియా సరిహద్దుల్లో శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి దానిని ఆనుకుని ఉన్న స్పెయిన్ అధీనంలోని మెలీలియా నగరంలోకి చొరబడేందుకు నలుగురు వ్యక్తులు.. కారు ఇంజన్లో, లారీ యాక్సిల్ పట్టుకుని ప్రయాణం చేశారు. మెలీలియా సరిహద్దుల్లో స్పెయిన్ బోర్డర్ ప్రొటెక్షన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పరదేశంలోకి చొరబడదామనుకున్నరు కటకటాలపాలయ్యారు
Published Wed, May 29 2019 8:41 PM
Advertisement
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement