భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ

రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్‌ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్‌ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్‌ మోదీతో కలిసి డైమండ్‌ వ్యాపారి చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top