దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య | Married Women Commit To Suicide | Sakshi
Sakshi News home page

Dec 10 2017 12:54 PM | Updated on Mar 22 2024 11:27 AM

తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి(20) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే తనువు చాలించింది. కోరంగి ఎస్సై వి.సుమంత్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మండల పరిధిలోని జార్జిపేట గ్రామానికి చెందిన అద్దెంకి వెంకట రమణ సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement