దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య

Published Sun, Dec 10 2017 12:54 PM

తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి(20) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే తనువు చాలించింది. కోరంగి ఎస్సై వి.సుమంత్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మండల పరిధిలోని జార్జిపేట గ్రామానికి చెందిన అద్దెంకి వెంకట రమణ సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

Advertisement
Advertisement