Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం

Published Fri, Jun 8 2018 9:18 AM

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో యార్లగడ్డ సాయిప్రసన్న అనే ప్రయాణికురాలు అదృశ్యమైంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ మిస్సింగ్‌ కేసు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలివి.. సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం​ ఎక్కించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది. సాయిప్రసన్న కోసం తండ్రి, తమ్ముడు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement