శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యార్లగడ్డ సాయిప్రసన్న అనే ప్రయాణికురాలు అదృశ్యమైంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ మిస్సింగ్ కేసు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలివి.. సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం ఎక్కించారు. ఆమె హైదరాబాద్కు చేరుకుంది. సాయిప్రసన్న కోసం తండ్రి, తమ్ముడు ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం
Jun 8 2018 9:18 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement