చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చెందిన శశి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రేమించుకున్నారు.
May 5 2019 8:03 PM | Updated on Mar 22 2024 10:40 AM
చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి చెందిన శశి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రేమించుకున్నారు.