సమస్యల పరిష్కారం కోసం లాయర్లు ర్యాలీ | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోసం లాయర్లు ర్యాలీ

Published Tue, Feb 12 2019 8:07 PM

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్‌భవన్ వరకు న్యాయవాదులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement