ఎన్నికల బరిలోకి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి | Lalu daughter-in-law may contest 2019 Lok Sabha elections | Sakshi
Sakshi News home page

May 27 2018 7:36 PM | Updated on Mar 21 2024 5:15 PM

ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సతీమణి ఐశ్వర్యరాయ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే కథనాలు ఔననే అంటున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement