మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు | KTR to be Next CM After KCR, Says Srinivas Goud | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

Dec 27 2019 1:18 PM | Updated on Mar 21 2024 8:24 PM

 టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు తప్పుకున్న తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలూ కేటీఆర్‌కు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలోనూ కేటీఆర్‌ క్రియాశీలకంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement