కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు | Sakshi
Sakshi News home page

కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు

Published Thu, Sep 13 2018 5:46 PM

కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement