‘వైఎస్‌ఆర్‌ను చూసి గుంట నక్క పాదయాత్ర చేసింది’ | Kodali Nani Slams Chandrababu Naidu on Padayatra | Sakshi
Sakshi News home page

Nov 6 2017 11:31 AM | Updated on Mar 20 2024 12:01 PM

ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రజలకు వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు. ఇడుపులపాయలోని బహిరంగ సభలో ఆయన సోమవారం మాట్లాడారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement