ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేస్తుంటే కొందరు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండపేటలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అంతా సక్రమంగా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. గతంలో రైతుల కోసం ఏ రోజైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పాడా? అని ప్రశ్నించారు.
రైతుల కోసం పవన్ కళ్యాణ్ ఏ రోజైనా నోరు విప్పాడా?
Dec 9 2019 7:23 PM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement