జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం | Jenasena Cadre create ruckus in Kakinada GGH | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం

Jan 12 2020 8:58 PM | Updated on Mar 22 2024 10:50 AM

 జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం  కాకినాడ జీజీహెచ్‌లో బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటల జరిగాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement