జేసీ బ్రదర్స్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉంది | Jaggi Brothers Allages Death Threat from JC Brothers | Sakshi
Sakshi News home page

Jul 3 2018 7:34 PM | Updated on Mar 22 2024 11:06 AM

టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్‌(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్‌ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం

Advertisement
 
Advertisement

పోల్

Advertisement