మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్‌ ఖాన్‌ | Imran Khan asking for Sidhu at Kartarpur opening Ceremony | Sakshi
Sakshi News home page

మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్‌ ఖాన్‌

Nov 10 2019 5:23 PM | Updated on Mar 22 2024 10:57 AM

పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్‌ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్‌ తఖ్త్‌ జతేదార్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్‌ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement