రాజస్తాన్లో కుప్పకూలిన మిగ్-21 విమానం
రాజస్తాన్లో భారత యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్ విమానం నుంచి ఎజెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్కు సమీపంలో ఉన్న శోభా సర్కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్ ఎస్పీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్- పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు