ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే, దినకరన్ ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కౌంటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
Dec 24 2017 10:09 AM | Updated on Mar 20 2024 12:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement