లాలూకు పట్టిన గతే మీకూ పడుతుంది

 ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలో వేసిందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. జీవీఎల్‌ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాగ్‌ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని, కాగ్‌కు టీడీపీ నేతలు ఈ విషయాలు తెలియజేయకున్నా..

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top