లాలూకు పట్టిన గతే మీకూ పడుతుంది
ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలో వేసిందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. జీవీఎల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాగ్ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని, కాగ్కు టీడీపీ నేతలు ఈ విషయాలు తెలియజేయకున్నా..
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు