పడిపోతున్న భూగర్భ నీటిమట్టాలు | Groundwater Levels Rapidly Decrease In Telangana | Sakshi
Sakshi News home page

వేగంగా పడిపోతున్న భూగర్భ నీటిమట్టాలు

Feb 25 2019 7:33 AM | Updated on Mar 22 2024 11:13 AM

రాష్ట్రానికి నీటి ముప్పు ముంచుకోస్తోంది. వేసవి రాక ముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. గతేడాది వర్షపాతం లోటుతోపాటు ‘రబీ’ సాగుకు బోరుబావులపై ఆధారపడటంతో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర సగటు నీటి మట్టం 11.91 మీటర్లు. గతేడాదితో పోలిస్తే ఇది 1.83 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో నీటి వృథా జరుగుతోందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement