పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి | Godavari Water Flow Increased In Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి

Jul 9 2019 10:41 AM | Updated on Mar 20 2024 5:16 PM

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వరదనీరు ఎక్కువగా ఉండటంతో కాఫర్‌ డ్యామ్‌కు వెళ్లే అప్రోచ్‌ రోడ్డు మునిగిపోయింది. అప్రోచ్‌ రోడ్డుపై నుంచి గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేర గోదావరి నీరు ప్రవహిస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement