బొగ్గు స్కాంలో మధు కోడాకు మూడేళ్లు జైలు

బొగ్గు కుంభకోణం కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్లు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయస్థానం శనివారం శిక్ష ఖరారు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top