పాపికొండలు యాత్ర: పడవలో మంటలు

పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రలో ఉన్న ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బోటులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top