ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం | Ex MP Undavalli Arun Kumar Slams Chandrababu Over CBI Issue | Sakshi
Sakshi News home page

ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం

Nov 16 2018 4:29 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ ఎలాంటి దాడులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా తీసుకోవాలంటూ జారీ చేసిన జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం ఉండవల్లి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయవచ్చునని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement