బహుశా రిటర్న్‌ గిఫ్ట్‌ అదే కాబోలు..! | Sakshi
Sakshi News home page

బహుశా రిటర్న్‌ గిఫ్ట్‌ అదే కాబోలు..!

Published Fri, Jan 18 2019 7:01 PM

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదనీ, తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా జతకాడతారని వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి విమర్శించారు. అధికారం కోసం నిన్నటి వరకు బీజేపీతో జతకట్టి.. ఇవాళ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement