డిప్యూటీ సీఎం కేఈకి అందని ఆహ్వానం | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం కేఈకి అందని ఆహ్వానం

Published Thu, Jan 31 2019 2:19 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో టీటీడీ వారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈకి ఆహ్వానం అందలేదు. దేవాదాయశాఖ అధికారులు కూడా ఆయనకు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement