301వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 301 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

301వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Nov 19 2018 9:39 AM | Updated on Mar 22 2024 10:55 AM

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 301వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం కురుపాం నియోజకర్గంలోని తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తోటపల్లి క్రాస్‌, నందివానివలస, గిజబ, దత్తివలస, గవరమ్మపేట, పెదమేరంగి జంక్షన్‌ మీదుగా సీమనాయుడు వలస వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement