228వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 228 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

228వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Aug 4 2018 9:36 AM | Updated on Mar 21 2024 7:50 PM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 228వ రోజు శనివారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్‌ రోడ్‌ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement