రాజస్ధాన్‌లో 23 మంది మంత్రుల ప్రమాణం | Congress RLD Mlas Were Inducted As Ministers In Rajasthan Cabinet | Sakshi
Sakshi News home page

రాజస్ధాన్‌లో 23 మంది మంత్రుల ప్రమాణం

Dec 24 2018 3:40 PM | Updated on Mar 22 2024 10:55 AM

 కొత్తగా కొలువుతీరిన రాజస్థాన్‌ ప్రభుత్వంలో 23 మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 22 మంది మంత్రులు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఆర్‌ఎల్డీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 13 మంది కేబినెట్‌ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement