కులాలను చీల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డ్రగ్స్కి క్యాపిటల్గా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి, గౌడ్ల వర్గాలు రాజకీయంగా ఇబ్బందిగా మారుతారని ఆ వర్గాలను కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. బడుగులు అంతా ఏకమై కేసీఆర్కు బుద్ది చెప్పాలన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు