కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికి చేటు | Congress Leader Jana Reddy Fires On Kcr Over Early Elections | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికి చేటు

Sep 7 2018 11:55 AM | Updated on Mar 20 2024 4:07 PM

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యాలను కప్పిపచ్చుకోవాడినికే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె జానారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో ఆయన ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కలుషితానికి కేసీఆరే కారణమన్నారు. ఆయన ధోరణి ప్రజాస్వామ్యానికి చేటని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement