హైకోర్టును ఆశ్రయించిన టీ కాంగ్రెస్‌ నేతలు | Congress Filed Petition On Swamy Goud Decision | Sakshi
Sakshi News home page

Dec 24 2018 3:58 PM | Updated on Mar 20 2024 4:08 PM

 శాసన మండలిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడంపై టీ కాంగ్రెస్‌ నేతలు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ సుత్రాలకు విరుద్ధంగా ఛైర్మన్‌ వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు స్వామిగౌడ్‌తో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ భేటీ అయ్యారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement