2జీ స్కాం తీర్పుపై అరుణ్‌ జైట్లీ స్పందన

2జీ స్పెక్ట్రంపై పటియాలా హౌస్‌ కోర్టు సంచలన తీర్పుపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ తీర్పును కాంగ్రెస్‌ సన్మాన పత్రంలా భావిస్తోందని అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top