నెత్తురు చిందించిన కత్తుల పోరాటం! | College Students Gang War in Chennai Ambattur | Sakshi
Sakshi News home page

నెత్తురు చిందించిన కత్తుల పోరాటం!

Jan 30 2018 7:53 PM | Updated on Mar 21 2024 8:11 PM

విద్యార్థి గ్రూపుల దాడులతో చెన్నైలో ఓ రైల్వే స్టేషన్‌ అట్టుడికింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చెన్నై శివారులోని అంబత్తూరు-కొరట్టూరు నడుమ పట్టరైవాకంలో చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement