తమిళనాడులో వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత | Chennai Police Seize Alleged Dog Meat In Railway Station | Sakshi
Sakshi News home page

తమిళనాడులో వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత

Nov 17 2018 6:48 PM | Updated on Mar 22 2024 11:16 AM

తమిళనాడులోని ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో లభించిన ఓ పార్శిల్‌ను తెరచి చూసిన పోలీసులకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై అనుమానాస్పద పార్శిల్‌ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement