పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా! | Chandrababu political play with Schemes before the elections | Sakshi
Sakshi News home page

పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా!

Jan 27 2019 7:01 AM | Updated on Mar 22 2024 11:23 AM

ఎన్నికల ముంగిట ‘పసుపు–కుంకుమ’ పేరుతో మరోసారి మోసగించేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబును డ్వాక్రా మహిళలు ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారు. పదే పదే మోసం చేసే ఆయన్ను నమ్మం గాక నమ్మం అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయే దుస్థితికి కారణమైన చంద్రబాబు మోసాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement