దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడు | Chandrababu Is A Leader Of Brokers Who Cheats Formers Says YS Jagan | Sakshi
Sakshi News home page

May 18 2018 7:33 PM | Updated on Mar 21 2024 7:48 PM

రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని రకాలుగా దోచుకుంటోన్న దళారీలు జన్మభూమి కమిటీలైతే.. ఆ దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. పొగాకు, ఆయిల్‌పామ్‌, వరి, మొక్కజొన్న.. ఏ ఒక్కపంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని ముఖ్యమంత్రి.. మరోవైపు తన హెరిటేజ్‌ సంస్థ కోసం రైతులను నిలువునా ముంచేస్తున్నారని, పంటల్ని తక్కువ ధరకు కొనుగోలుచేసి, మూడింతల లాభలకు అమ్ముకుంటూ తానే పెద్ద దళారీగా అవతరించాడని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement