నిజం ఒప్పుకొన్న చంద్రబాబు!!
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలు పరిష్కరించాలంటూ తన వద్దకు వచ్చినప్పటికీ.. తాను ఏ మాత్రం పనిచేయలేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అంగీకరించారు. వివిధ సందర్భాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పలు ప్రతిపాదనలతో తన వద్దకు రాగా.. తాను వాటిని పట్టించుకోలేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను ఉదహరిస్తూ చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు