గోదావరి నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు | Boat capsized in Godavari , Rescue Operation is on | Sakshi
Sakshi News home page

Jul 15 2018 4:47 PM | Updated on Mar 20 2024 5:04 PM

 గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలవరం మండలం పశువుల లంక వద్ద వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆదివారం ఉదయం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement