చంద్రబాబు తానే డీజీపీ లాగా మాట్లాడటం ఏంటి..? | BJP Leader Vishnuvardhan Reddy Slams Chandrababu Over Vivekananda Reddy Death | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తానే డీజీపీ లాగా మాట్లాడటం ఏంటి..?

Mar 16 2019 4:16 PM | Updated on Mar 22 2024 11:23 AM

 ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీకి రాకుండా జీవోలు ఇస్తారు.. గతంలో పరిటాల రవి చనిపోతే సీబీఐ ఎంక్వయిరీ కావాలన్నారు.. కానీ ఈ మధ్య జరిగే ఘటనలకు మాత్రం సీబీఐ దర్యాప్తు వద్దంటున్నార’ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement