ఇలాంటి ఘటనలు జరగడం బాధకరం : దత్తాత్రేయ | Bandaru Dattatreya Response On Disha Case | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఘటనలు జరగడం బాధకరం : దత్తాత్రేయ

Dec 1 2019 8:48 PM | Updated on Dec 1 2019 9:18 PM

తెలంగాణలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఘటనలు బాధకరమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియంలో గోకుల్‌ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణాలో మహిళలపై జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు త్వరగా శిక్ష పడాలన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement