అయోధ్య కేసుపై సుప్రీంలో విచారణలు | Ayodhya Case: Muslim Parties Tears Up Paper | Sakshi
Sakshi News home page

అయోధ్య కేసుపై సుప్రీంలో విచారణలు

Oct 16 2019 2:11 PM | Updated on Mar 21 2024 8:31 PM

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ చివరి రోజు హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్ధానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. అయోధ్య రీవిజిటెడ్ పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ రాసిన పుస్తకాన్ని హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్‌ కోర్టు ముందుంచారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement